నిజామాబాద్లో గంజాయి ముఠా చేతిలో ఏఆర్ కానిస్టేబుల్ సౌమ్యకు ప్రాణాంతక దాడి జరిగింది. గంజాయి ముఠా సభ్యులు సౌమ్యపై దాడి చేశారు. సౌమ్య తీవ్రంగా గాయపడ్డారు. సౌమ్య ఇప్పుడు నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ...
ఆంధ్రప్రదేశ్లో కొత్త సంవత్సరానికి సిద్దమవుతున్న మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం మంచి వార్త చెప్పింది. 2026 నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టడానికి మరికొన్నిరోజులదూరంలో ఉన్న నేపథ్యంలో మద్యం విక్రయాలు, సేవల సమయాలపై క్లారిటీ ఇచ్చింది. ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలకు...