కోనసీమ జిల్లాలో రోడ్ల విస్తరణ ప్రాజెక్టు మొదలైంది. అమలాపురం వెళ్లే దారిలో ఎక్కువ మంది వెళ్తున్నారు. దీనివల్ల రద్దీగా ఉంది. దీన్ని పరిష్కరించడానికి కొత్త రహదారిని నిర్మిస్తున్నారు. రావులపాలెం నుండి పేరూరు వరకు 32 కిలోమీటర్ల...
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ అధికారుల అవినీతి కేసులపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఏసీబీ నమోదైన ఎఫ్ఐఆర్లను రద్దు చేసిన హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇకపై ఇలాంటి పిటిషన్లను హైకోర్టు స్వీకరించరాదని, ఆరు నెలల్లో...