ప్రయాణీకులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయాలు తీసుకుంది. టికెట్ బుకింగ్ ప్రక్రియను సులభతరం చేసే దిశగా ఆధునిక సాంకేతికతను వినియోగంలోకి తీసుకొస్తోంది. ఇప్పటికే ఉన్న కౌంటర్లు, ఏజెంట్లు, అధికారిక వెబ్సైట్తో...
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక విధానాన్ని మరింత స్పష్టంగా, సులభంగా మార్చేలా జోనల్ నిబంధనల్లో సవరణలు చేసింది. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్–1975ను సవరిస్తూ రాష్ట్రంలోని 26 జిల్లాలను ఆరు...