ఆంధ్రప్రదేశ్లోని రైతులకు సంక్రాంతి కానుకగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద శుభవార్తను అందించింది. వ్యవసాయదారుల్లో భూసంబంధిత ఇబ్బందులు తొలగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 21 లక్షల కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను సంక్రాంతి నాటికి రైతుల చేతుల్లోకి...
ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు సృష్టించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘కౌశలం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా ఇంటి నుంచే పనిచేసే (Work From Home) ఉద్యోగాలను అందించేందుకు తీసుకొచ్చిన ఈ...