కర్నూలు జిల్లాలో వ్యవసాయ క్షేత్రాల్లో దాగి ఉన్న అక్రమాలపై లేచింది. చిప్పగిరి మండలంలోని డేగులపాడు ప్రాంతంలో సాధారణమైన కంది పంటల మధ్య గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని పెంచుతున్న సంఘటన పోలీసుల దాడులతో వెలుగులోకి వచ్చింది....
ఆంధ్రప్రదేశ్లో కొత్త పింఛన్ల కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్న వేలాది మందికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాకు 200 చొప్పున కొత్త పింఛన్లను వెంటనే మంజూరు చేయాలనే ఆదేశాలు ముఖ్యమంత్రి...