ఆంధ్రప్రదేశ్లో చమురు, గ్యాస్ అన్వేషణలో ముఖ్యమైన దృష్టిని కేంద్రం పెట్టింది. కృష్ణా జిల్లాలో ఆన్షోర్ ఆయిల్, గ్యాస్ డ్రిల్లింగ్కు వేదాంత లిమిటెడ్కు రాష్ట్ర ప్రభుత్వం షరతులతో కూడిన ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ (NOC) మంజూరు చేసింది....
ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ ప్రజలను భయపెడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యాధితో ఇప్పటివరకు 20 మంది మృతి చెందగా, ఇది కలకలం రేపుతోంది. ఇటీవల బాపట్ల మరియు కాకినాడ జిల్లాల్లో ఒక్కొక్కరు జ్వర లక్షణాలతో ప్రాణాలు కోల్పోయారని...