శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. దీనికోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా టోల్గేట్ వద్ద భద్రతా సిబ్బంది వాహనాలను కఠినంగా తనిఖీ చేస్తున్నారు. ఇక్కడ మహారాష్ట్రకు చెందిన ఒక కియా కారులో రూ.30...
చదువుపై ఆసక్తి లేక ఇంట్లో నుంచి వెళ్లిపోయిన కుషాల్ కుమార్ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు విజయవాడలో గుర్తించారు. కుషాల్ కుమార్ను గుర్తించడానికి డ్రోన్ టెక్నాలజీ సహాయం తీసుకున్నారు. డ్రోన్ టెక్నాలజీతో కుషాల్ కుమార్ను సురక్షితంగా అతని తల్లికి...