శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజనాసుపత్రిలోని న్యూరో విభాగంలో బ్రెయిన్స్ట్రోక్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. రోజూ ఆసుపత్రికి వచ్చే న్యూరో ఓపీ రోగుల్లో ఎక్కువమంది స్ట్రోక్ సమస్యతో బాధపడుతున్నారని వైద్యులు వెల్లడిస్తున్నారు. అయితే సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకువస్తే,...
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల భక్తి మరోసారి వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్కు చెందిన జక్కారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనే భక్తుడు తన కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకొని, 22 కిలోల వెండితో...