ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన టెక్నాలజీ విజన్తో దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపారు. గతంలో ఐటీ విప్లవానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు. ఇప్పుడు క్వాంటం టెక్నాలజీని రాష్ట్ర అభివృద్ధికి ప్రధాన అస్త్రంగా మార్చాలని...
ఆంధ్రప్రదేశ్లో కొత్త పింఛన్ల కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్న వేలాది మందికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాకు 200 చొప్పున కొత్త పింఛన్లను వెంటనే మంజూరు చేయాలనే ఆదేశాలు ముఖ్యమంత్రి...