ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలకమైన సంక్షేమ నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో భూమిలేని నిరుపేదలకు అందిస్తున్న పింఛన్లను, ఆ కుటుంబాల్లో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన మైనర్ పిల్లలకు కూడా వర్తింపజేయాలని నిర్ణయించింది. ఇందుకోసం నిబంధనలను...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన పనులు కీలక దశకు చేరుకున్నాయి. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు స్టేషన్ వరకు బ్రాడ్గేజ్ రైల్వే లైన్ నిర్మాణం కోసం...