తిరుమల: వైకుంఠ ఏకాదశి సందడి చేరువవుతున్న నేపథ్యంలో తిరుమల కొండపై ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. భక్తుల అధిక రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ ముందస్తుగానే సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. ఏకాదశి, ద్వాదశి… అలాగే నూతన సంవత్సరం...
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల భక్తి మరోసారి వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్కు చెందిన జక్కారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనే భక్తుడు తన కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకొని, 22 కిలోల వెండితో...