చదువుపై ఆసక్తి లేక ఇంట్లో నుంచి వెళ్లిపోయిన కుషాల్ కుమార్ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు విజయవాడలో గుర్తించారు. కుషాల్ కుమార్ను గుర్తించడానికి డ్రోన్ టెక్నాలజీ సహాయం తీసుకున్నారు. డ్రోన్ టెక్నాలజీతో కుషాల్ కుమార్ను సురక్షితంగా అతని తల్లికి...
కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు తెలుగు రాష్ట్రాలు సిద్ధం అవుతున్నాయి. విజయవాడ నగర పోలీసులు పూర్తి అప్రమత్తతతో ముందస్తు చర్యలు చేపట్టారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కఠిన ఆంక్షలు...