గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని లోక్భవన్లో నిర్వహించిన ‘ఎట్ హోం’ కార్యక్రమం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆతిథ్యమిచ్చిన ఈ కార్యక్రమానికి అధికార, ప్రతిపక్ష నేతలు, ఉన్నతాధికారులు, వివిధ రంగాలకు చెందిన...
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ అధికారుల అవినీతి కేసులపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఏసీబీ నమోదైన ఎఫ్ఐఆర్లను రద్దు చేసిన హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇకపై ఇలాంటి పిటిషన్లను హైకోర్టు స్వీకరించరాదని, ఆరు నెలల్లో...