కాకినాడ జేఎన్టీయూలో నిర్వహించిన ‘హలో లోకేష్’ కార్యక్రమంలో విద్యార్థులతో తన అనుభవాలు పంచుకున్న మంత్రి నారా లోకేశ్ ముఖ్యాంశంగా తన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేశారు. లోకేశ్ మాట్లాడుతూ, 2014 ఎన్నికల తర్వాత...
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతి రెండో విడత భూసమీకరణపై తీవ్ర విమర్శలు చేశారు. మొదటి విడతలో రైతుల నుంచి సేకరించిన భూముల్లో ఇప్పటికీ పూర్తి అభివృద్ధి జరగలేదని ఆయన అన్నారు. అలాంటప్పుడు రెండో విడత...