మూసీ నది పునరుద్ధరణ అనే అంశంపై తెలంగాణ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గుజరాత్లోని సబర్మతి, గంగా, యమునా నదుల పునరుద్ధరణ ప్రాజెక్టులను...
హైదరాబాద్ నగరంలో పరిమాణాన్ని మార్చే మార్పులు రానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నగరాన్ని విశ్వనగర స్థాయిలో అభివృద్ధి చేయడం కోసం, అలాగే పాలనను సరళతరం చేయడానికి మూడు భాగాలుగా విభజించాలనుకుంది. మూసీ నదిని కేంద్ర బిందువుగా తీసుకుని,...