తెలంగాణలో కొన్ని గ్రామాల్లో వీధికుక్కల సమస్య ఎక్కువగా ఉంది. ప్రజాప్రతినిధులు శాస్త్రీయ పరిష్కారాలు వెతకాలి. కానీ, వారు అమానుష చర్యలకు పాల్పడుతున్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడిని ఆసరాగా చేసుకుని వీధికుక్కలను...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవయవదానాన్ని ప్రోత్సహించడానికి ప్రణాళిక వేస్తోంది. మరణించిన తర్వాత అవయవాలను దానం చేసిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. అవయవదానం చేయడం వల్ల ఎక్కువమంది ప్రయోజనం పొందుతారని...