మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుండటంతో మేడారం పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. సమ్మక్క–సారలమ్మ గద్దెలపై కొలువుతీరిన నాటి నుంచి భక్తుల రద్దీ...
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధానం భక్తులతో కిటకిటలాడుతోంది. వరుస సెలవులు, కొత్త సంవత్సరం, వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్షలాది భక్తులు తిరుమలకు తరలివచ్చారు. కొండమొత్తం భక్తులతో నిండిపోయి, క్యూ లైన్లు ఆలయం బయటకు విస్తరించిపోయాయి....