Andhra Pradesh14 hours ago
టెన్షన్కు కారణమైన బాలుడు.. డ్రోన్ టెక్నాలజీతో ఆచూకీ కనిపెట్టిన పోలీసులు
చదువుపై ఆసక్తి లేక ఇంట్లో నుంచి వెళ్లిపోయిన కుషాల్ కుమార్ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు విజయవాడలో గుర్తించారు. కుషాల్ కుమార్ను గుర్తించడానికి డ్రోన్ టెక్నాలజీ సహాయం తీసుకున్నారు. డ్రోన్ టెక్నాలజీతో కుషాల్ కుమార్ను సురక్షితంగా అతని తల్లికి...