తెలంగాణ రాష్ట్రంలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అడ్డంకిగా మారిన కఠిన నిబంధనలను సడలించాలని నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యంగా...
హైదరాబాద్ నగరంలో భూముల వేలం కోసం తెలంగాణ ప్రభుత్వం మరోసారి అనుమతి ఇచ్చింది. హైదరాబాద్లోని మూసాపేట, బంజారాహిల్స్, కొండాపూర్ ప్రాంతాల్లో మొత్తం 42 ఎకరాల భూమిని వేలం వేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉంది. ఈ...