తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ కార్యాలయాల రూపురేఖలు మారబోతున్నాయి. ఇప్పటివరకు ఉన్న గందరగోళం, అవస్థలకు చెక్ పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభంగా, పారదర్శకంగా మార్చడమే లక్ష్యంగా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన...
తెలంగాణలో చాలా మంది ఉన్న పట్టణ ప్రాంతాల్లో పరిపాలనను మరింత బాగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్లుగా, ఈ పెద్ద పట్టణాల్లో మరిన్ని తహశీల్దార్లను...