ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య జీవిత భాగస్వామి శివలక్ష్మి (వయసు 86) ఈ రోజు హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వయోభారం మరియు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న...
తెలంగాణలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలు గజగజ వణికిపోతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు...