తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చిన భక్తుల దాహం తీర్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక వినూత్న సేవను ప్రవేశపెట్టింది. భక్తులు అడిగిన వెంటనే స్వామివారి సేవకులు నీటి క్యాన్ను తీసుకుని...
తిరుమల: వైకుంఠ ఏకాదశి సందడి చేరువవుతున్న నేపథ్యంలో తిరుమల కొండపై ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. భక్తుల అధిక రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ ముందస్తుగానే సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. ఏకాదశి, ద్వాదశి… అలాగే నూతన సంవత్సరం...