Andhra Pradesh8 hours ago
కేంద్ర సహకారంతో ఏపీకి పెద్ద లాభం.. దేశంలో రెండో స్థానం దక్కింది
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలు కొత్త దిశలో పయనిస్తున్నాయి. పిల్లల భవిష్యత్తు మెరుగుపరచడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పీఎంశ్రీ పాఠశాలలను అభివృద్ధి చేస్తోంది. ఈ పాఠశాలల్లో మంచి భవనాలు, ఆధునిక బోధనా పద్ధతులు...