ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ (ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం) విధానంలో నిర్వహించాలన్న కూటమి ప్రభుత్వం తీసుకుపోయిన నిర్ణయంపై రాజకీయ వేడి పెరిగింది. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మాజీ మంత్రి విడదల రజిని, మంత్రి నారా...
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మహానేత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)కు మరో అరుదైన గౌరవం లభించింది. దుబాయ్లో జరిగిన ప్రవాస తెలుగు వారి ఆత్మీయ సదస్సులో ఆయనను స్మరించుకుంటూ “ఎన్టీఆర్ సజీవ చరిత్ర” గ్రంథాన్ని...