పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరో వినూత్న కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పర్యావరణ హిత రవాణాను ప్రోత్సహించే లక్ష్యంతో ఇ-సైకిళ్లను భారీ రాయితీతో పంపిణీ చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా కుప్పం...
ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ సమయంలో వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటిన నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇంకా వర్ష ప్రభావం కనిపిస్తోంది. సోమవారం చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు...