రాష్ట్రవ్యాప్తంగా చలిగాలుల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. అనేక జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోవడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో రహదారులపై దృశ్యత గణనీయంగా తగ్గిపోయింది....
మొంథా తుపాను ప్రభావం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పునరావాస కేంద్రాల్లో ఉండే ప్రజలకు ఆర్థిక సాయం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రతి కుటుంబానికి రూ.3000 నగదు సహాయం,...