అమృత్ భారత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్లో రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులు వేగాన్ని అందుకున్నాయి. దూరప్రాంతాల్లోనైనా ప్రయాణికుల సౌకర్యం పెంచడం లక్ష్యంగా రైల్వేశాఖ భారీగా నిధులు కేటాయించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులోయ రైల్వే స్టేషన్తో...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ దిశగా మరో పెద్ద అడుగు వేసింది. మహిళలకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణం అందిస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు దివ్యాంగులకు కూడా పూర్తిస్థాయి ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించేందుకు ముందడుగు వేసింది. సీఎం...