విజయవాడ–చెన్నై మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్కు నరసాపురం వరకూ పొడిగింపు లభించింది. డిసెంబర్ 15 నుంచి ఈ కొత్త రూట్పై రైలు ప్రయాణం మొదలుకావటంతో నరసాపురం, కోనసీమ, పశ్చిమ గోదావరి ప్రాంత ప్రజల్లో భారీ ఆనందం...
ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఏపీఎస్ఆర్టీసీ కొత్త వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాల్లో పెరుగుతున్న ప్రయాణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అత్యాధునిక బస్సు సర్వీసులను వరుసగా ప్రవేశపెడుతోంది....