అబిడ్స్లోని జగదీశ్ మార్కెట్పై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి సంచలనం సృష్టించారు. ఈ దాడుల్లో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి వద్ద నుంచి రూ.1.50 కోట్ల విలువైన నకిలీ ఐఫోన్...
పర్యావరణ పరిరక్షణ కోసం పెద్ద కంపెనీలు సాధారణంగా అత్యాధునిక టెక్నాలజీలను ఆశ్రయిస్తుంటాయి. అయితే, టెక్ దిగ్గజం గూగుల్ మాత్రం ఈ విషయంలో సరికొత్త, సరళమైన విధానాన్ని ఎంచుకుంది. అమెరికాలోని తన ప్రధాన కార్యాలయం గూగుల్ప్లెక్స్ క్యాంపస్లో...