సౌతాఫ్రికాతో ఓటమి తర్వాత టీమిండియాకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే జింబాబ్వేపై గెలుపు తప్పనిసరి. ఇలాంటి ఉత్కంఠభరిత పోరును వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్,...
టీ20 ప్రపంచకప్ సూపర్-8 పోరులో వెస్టిండీస్ సరికొత్త చరిత్ర సృష్టించింది. జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోస్తూ నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 107 పరుగుల తేడాతో ఘనవిజయం...