రాష్ట్రంలోని నిరుపేదలను ఆదుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. కేరళలో విజయవంతమైన ‘కుటుంబశ్రీ’ పథకం స్ఫూర్తితో తెలంగాణలో కొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. మహిళా సంఘాల ద్వారా సర్వే...
పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాలో 58 లక్షల మంది పేర్ల తొలగింపుపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేరుగా రంగంలోకి దిగారు. కేంద్ర ఎన్నికల సంఘం (ECI) తీరును నిరసిస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయవాదిగా దీదీ:...