తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లే అభ్యర్థులెవరనే ఉత్కంఠకు తెరపడింది. నామినేషన్ల గడువు ముగిసే సమయానికి కాంగ్రెస్ తరపున ఇద్దరు ప్రముఖులు బరిలో నిలిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వీరు తమ నామపత్రాలను సమర్పించారు. కాంగ్రెస్...
పశ్చిమాసియా ఉద్రిక్తతల దృష్ట్యా గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వేలాది మంది తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి చేర్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు యంత్రాంగం సిద్ధమైంది. ఎయిర్పోర్టుల్లో తలెత్తుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ఏపీ ప్రభుత్వం...