వినాయక నిమజ్జనం సందర్భంగా రాష్ట్రంలో మద్యం దుకాణాలు తాత్కాలికంగా మూసివేయాలని అధికారులు ఆదేశించారు. హైదరాబాద్లో సెప్టెంబర్ 6న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని వైన్స్ మూసివేయాలని ఎక్సైజ్ శాఖ...
ద్వితీయ ప్రపంచ యుద్ధంలో విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైనా రేపు విక్టరీ పరేడ్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ హాజరుకానున్నారు. అలాగే రష్యా అధ్యక్షుడు...