హైదరాబాద్ ముషీరాబాద్లోని అరేబియన్ మండి రెస్టారెంట్లో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. కస్టమర్కు వడ్డించిన బిర్యానీ ప్లేట్లో బొద్దింక కనిపించడంతో అతను షాక్కు గురయ్యాడు. ఆహారంలో ఇలాంటి అసహ్యకర దృశ్యం చూసి కస్టమర్ ఒక్కసారిగా భయాందోళనకు...
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వైఖరిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటూ 60 ఏళ్లుగా మోసం చేస్తోందని ఆయన మండిపడ్డారు. జూబ్లీహిల్స్లో మీడియాతో మాట్లాడిన...