మే 03, 2025 : న్యూ ఢిల్లీ పహల్గామ్పై జరిగిన దాడికి కారణమైన టెర్రరిస్టులపై కఠినమైన, నిర్ణయాత్మక చర్యలు తీసుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. న్యూ ఢిల్లీలో అంగోలా...
పాకిస్థాన్ నుంచి ప్రత్యక్ష మరియు పరోక్ష దిగుమతులపై భారత కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దిగుమతులను పూర్తిగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ భద్రత మరియు పబ్లిక్ పాలసీ పరిరక్షణ...