భారత్, పాకిస్థాన్ మధ్య గొడవలు జరుగుతున్న సమయంలో పాక్ ప్రజలు తమ దేశ పాలనపై పెద్ద షాక్ ఇచ్చారు. ఇస్లామాబాద్లోని లాల్ మసీదులో జరిగిన ఒక సమావేశంలో మతగురువు మౌలానా అజీజ్ ఘాజీ విద్యార్థులతో పాటు...
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో రెచ్చగొట్టే చర్యలతో పాకిస్థాన్ మరోసారి కవ్వింపులకు పాల్పడితే, దాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని ఆయన హెచ్చరించారు. ఓ సభలో...