తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రెండు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు....
వైఎస్సీపీ నేత, మాజీ ఎంపీ వల్లభనేని వంశీ రిమాండ్ను విజయవాడ కోర్టు ఈ నెల 13 వరకు పొడిగించింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీతో పాటు మరో ఐదుగురు నిందితుల రిమాండ్ గడువు మంగళవారంతో ముగియడంతో...