పాకిస్థాన్లో ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన దాడుల వివరాలను వెల్లడించిన ప్రెస్ మీట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విదేశాంగ శాఖ అధికారి విక్రమ్ మిస్త్రీతో పాటు ఇద్దరు మహిళా అధికారులు, మిలిటరీ కల్నల్ సోఫియా ఖురేషీ, వాయుసేన...
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రాజకీయ, పరిపాలన రంగాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో భాగంగా విజయవాడలోని ప్రఖ్యాత కనకదుర్గ...