భారత ప్రభుత్వం టెర్రరిజంపై సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏ ఉగ్రదాడి జరిగినా దానిని భారత్పై యుద్ధంగా పరిగణించి, తీవ్రంగా ప్రతిస్పందిస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు రక్షణ, విదేశాంగ...
అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) పాకిస్థాన్కు 11 బిలియన్ డాలర్ల రుణం ఇవ్వడానికి ఆమోదం తెలపడంతో భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ నిర్ణయంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఐఎంఎఫ్ ఈ రుణాన్ని ఆమోదించడాన్ని భారతీయులు...