భారత్-పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రంగా కొనసాగుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయని, ఈ నిర్ణయం శాంతిని నెలకొల్పుతుందని ఆయన ట్రూత్...
భారత్-పాకిస్థాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు ఉద్ధృతమైన తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) ఎంపీ రాఘవ్ చద్దా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. భారతీయులు ఎన్నటికీ యుద్ధాన్ని ప్రారంభించరని, అయితే శత్రువు దాడి చేసినప్పుడు...