రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు సంతోషకరమైన వార్తను అందించింది. వారి జీతభత్తాలను గణనీయంగా పెంచుతూ ఈ రోజు కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం గంటకు రూ.150గా ఉన్న పారితోషికాన్ని...
భారత సైన్యం ఉగ్రవాదాన్ని అంతమొందించే దిశగా దృఢమైన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ‘ఆపరేషన్ సిందూర్’ను విజయవంతంగా నిర్వహించినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ వెల్లడించారు. పహల్గామ్లో జరిగిన...