భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. అరుణాచలప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెట్టడం ద్వారా చైనా కొత్త వివాదానికి తెరలేపింది. ఈ చర్యను చైనా సమర్థిస్తూ, ఆ ప్రాంతాలు తమ సార్వభౌమాధికార...
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి చూసి నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. గత ఫిబ్రవరి 13 నుంచి విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న...