ఆధునిక జీవనశైలిలో లగ్జరీ వస్తువులపై మోజు మిడిల్ క్లాస్ యువతలో విపరీతంగా పెరిగిపోతోంది. అప్పు చేసైనా ఖరీదైన బ్రాండెడ్ ఉత్పత్తులు, గాడ్జెట్లు, వాహనాలు కొనుగోలు చేయాలనే ధోరణి బలంగా నెలకొంది. ఉద్యోగులు, మధ్యతరగతి నేపథ్యం ఉన్నవారు...
ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మరియు తహసీల్దార్ జయలక్ష్మి మధ్య తీవ్ర వివాదం చోటుచేసుకుంది. రాత్రి 10 గంటల సమయంలో ఎమ్మెల్యే తనకు వాట్సాప్ కాల్లో అసభ్యంగా మాట్లాడి,...