నేపాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిస్థితుల మధ్య అక్కడ చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులను సురక్షితంగా భారత్కు తీసుకురావడంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ మేరకు ఐటీ, గ్రామీణాభివృద్ధి మంత్రి నారా లోకేశ్ వివరాలు వెల్లడించారు....
కవలలు సాధారణంగా చాలా అరుదుగా కనిపించే వారు. అలాంటివారిని ఒకేచోట వందల సంఖ్యలో చూడటం ప్రత్యేకమైన అనుభవం. తాజాగా కేరళలోని కొచ్చిలో ఓ విశేష దృశ్యం ఆవిష్కృతమైంది. ఏకంగా 160 మంది ట్విన్స్, ట్రిపుల్స్ ఒకేచోట...