అమెరికాలో టోర్నడోలు భీకర విధ్వంసం సృష్టించాయి. కెంటక్కీ, మిస్సోరి రాష్ట్రాల్లో పెనుగాలులు విరుచుకుపడి ప్రాణనష్టం, ఆస్తినష్టాన్ని మిగిల్చాయి. కెంటక్కీలో 14 మంది, మిస్సోరిలో 7 మంది సహా మొత్తం 21 మంది ఈ విపత్తులో మరణించారు....
గాజా ప్రాంతంలో రక్తపాతం ఆగడం లేదు. ఇజ్రాయెల్ సైన్యం జరిపిన తాజా వైమానిక దాడుల్లో కేవలం 24 గంటల వ్యవధిలోనే 146 మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారని, 459 మంది తీవ్రంగా గాయపడ్డారని గాజా ఆరోగ్య...