తల్లిదండ్రులు లేని పిల్లలకు ప్రభుత్వం మానసిక ధైర్యం మరియు ఆర్థిక సహాయం అందిస్తుందని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. శిశువిహార్ సంస్థల్లో సంరక్షణలో ఉన్న అనాథ చిన్నారులకు మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఆరోగ్యశ్రీ కార్డులను...
గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనను విజయవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను సమగ్రంగా చేపడుతోంది....