ఇంగ్లండ్ క్రికెటర్ మొయిన్ అలీ తన తల్లిదండ్రులు ఓపీ సిందూర్ సమయంలో పీవోకేలో ఉన్న విషయాన్ని వెల్లడించారు. ఆ సమయంలో పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారాయని, వారు ఉన్న ప్రాంతానికి సమీపంలోనే దాడులు జరిగాయని ఆయన...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లమల నుంచి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా ఉన్న నల్లమల, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయని ఆయన ప్రకటించారు. సీఎంగా నల్లమల నుంచి మాట్లాడుతుంటే తన గుండె...