నేపాల్లో GenZ యువత ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు 30 మంది ప్రాణాలు కోల్పోయారని నేపాల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ...
తెలంగాణ ప్రభుత్వం ఉచిత సన్నబియ్యం పంపిణీని అమలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని బియ్యం మార్కెట్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. గత మూడు, నాలుగు నెలలుగా పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా రేషన్ ద్వారానే బియ్యం...