హైదరాబాద్, మే 24, 2025: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం మరియు హైదరాబాద్ నగర పరువును తీసినట్లు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తీవ్ర ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.250...
మావోయిస్టుల నిర్మూలన కోసం కేంద్ర హోంశాఖ తీవ్ర చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో ఝార్ఖండ్లో జరిగిన ఒక ఎన్కౌంటర్లో సీనియర్ మావోయిస్టు నేతలు పప్పు లోహరా, ప్రభాత్ గంఝూ హతమయ్యారు. పప్పు లోహరాపై రూ.10 లక్షలు,...