పాకిస్థాన్కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేశారు. గుజరాత్లోని భుజ్లో జరిగిన ఒక సభలో ఆయన మాట్లాడుతూ, “మీరు రోటీ తినండి, ప్రశాంతంగా జీవించండి. లేదంటే నా బుల్లెట్ సిద్ధంగా...
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మాన్సూన్ తొలిరోజైన సోమవారం రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదైంది. నెలంతా కురవాల్సిన వర్షం ఒక్క రోజులోనే కురిసింది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, ముంబైలోని కొలబా ప్రాంతంలో 295...